15 June, 2026 | 9:58 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కొత్త ఏటీఎంలు ఏర్పాటు చేయండి

20-11-2024 12:00 AM

చాలాచోట్ల ఏటీఎంల అవసరం చాలా కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెద్ద ఎత్తున కొనసాగుతుప్పటికీ ఇది పూర్తిస్థాయికి చేరుకోలేదు. భారతదేశంలో ఇది సాధ్యం కాదు. నూరు శాతం ఆన్‌లైన్ పేమెంట్లు కష్టం. నగదు లావాదేవీల అవసరం తప్పనిసరి అవుతున్నది. కనుక, డిమాండ్ మేరకు ఆయా బ్యాంకుల అధికారులు కొత్త ప్రదేశాలలో ఏటీఎంలను ఏర్పాటు చేయాలి. ఉన్న ఏటీఎంలలో క్యాష్ కొరత లేకుండా చూడాలి.


-షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్