calender_icon.png 18 November, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

18-11-2025 01:02:00 AM

 -19, 20 తేదీల్లో నిర్వహణ

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులపై అనర్హత విచారణ ఎదుర్కొంటున్న పిటిషన్లపై విచారణలో వాదనలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 19న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు, 20న ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్‌రెడ్డి, అరెకెపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లపై విచారించనున్నారు. ఈ రెండు రోజులు ఇరు వర్గాల తరపు న్యాయవాదుల వాదనలను స్పీకర్ విననున్నారు.