12 June, 2026 | 1:59 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

తుమ్మల చెరువులో చేప పిల్లలను వదిలిన ఇరిగేషన్ శాఖ డీఈ

28-11-2025 01:07 AM

అశ్వాపురం, నవంబర్ 27 (విజయ క్రాంతి): అశ్వాపురం మండలంలోమత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం గురువారం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్, ఇరిగేషన్ శాఖ డీఈ బి. రమేష్ పాల్గొన్నారు.వీరిరువురూ కలిసి కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువులో చేప పిల్లలను వదిలారు.

అనంతరం వారు మాట్లా డుతూ,మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపల పెంప కాన్ని ప్రోత్సహిస్తూ ఉచిత చేప పిల్లల పంపి ణీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం మత్స్య వృత్తిదారులకు ఎంతో ప్రయోజనకరం. చేపల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవ స్థకు బలం చేకూరుస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులుపాల్గొన్నారు.