2 June, 2026 | 6:55 PM

Breaking News

బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •   విద్యుత్తు పనుల్లో మృతి చెందిన లేబర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి   •   అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కే.అజయ్ కుమార్   •   ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ   •   జవహర్‌నగర్‌లో భారీ ఎత్తున మానవహారం   •   భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •  

గాలిపటమా.. పద.. పదా!

13-01-2026 12:03 AM

గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. అక్కడి సబర్మతి రివర్‌ఫ్రంట్ వద్ద ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో కలిసి హనుమంతుని చిత్రంతో ఉన్న గాలిపటం ఎగురవేస్తూ సందడి చేశారు. ఫెస్టివల్‌లో వీరిద్దరి ఉత్సాహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు ఇద్దరు నేతలు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.