9 April, 2026 | 9:29 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

గాలిపటమా.. పద.. పదా!

13-01-2026 12:03 AM

గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. అక్కడి సబర్మతి రివర్‌ఫ్రంట్ వద్ద ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో కలిసి హనుమంతుని చిత్రంతో ఉన్న గాలిపటం ఎగురవేస్తూ సందడి చేశారు. ఫెస్టివల్‌లో వీరిద్దరి ఉత్సాహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు ఇద్దరు నేతలు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.