1 July, 2026 | 10:17 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే వేముల వీరేశం

08-09-2025 03:22 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గంలోని ధర్మారెడ్డి, బ్రాహ్మణ వెల్లంల, అయిటిపాముల ప్రాజెక్టుల సంబంధించిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నియెజకవర్గ పరిధిలోని ధర్మారెడ్డి, బ్రాహ్మణ వెల్లంల, అయిటిపాముల, మూసీ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.