30 June, 2026 | 8:59 PM

Breaking News

పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •  

యూరియా పంపిణీ పరిశీలించిన జిల్లా ఎస్పీ

08-09-2025 06:38 PM

ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకోండి

మహబూబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ లో పిఎసిఎస్ సొసైటీనీ యూరియా పంపిణీ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ పరిశీలించడం జరిగింది. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు యూరియా అందేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.