27 June, 2026 | 7:27 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

22-11-2025 07:58 PM

కుంటాల (విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో ఈరోజు ఇన్వెస్టర్ సెర్మని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ అశోక్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాల హెడ్ బాయ్ హెడ్ గర్ల్ హౌసెస్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ ఏత్రాజ్ రాజు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై అశోక్, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.