24 August, 2026 | 11:34 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

సీఎంఓను కలిసిన మాదిగ జేఏసీ నాయకుడు మోదుగు జోగారావు

28-06-2025 05:37 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో శనివారం రోజున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని, మెయిన్ హాస్పిటల్ లో సింగరేణి హాస్పిటల్ సీఎంఓ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కరణ్ రాజ్ కుమార్ ను మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోదుగ జోగారావు శనివారం మర్యాద పూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలబొకే, శాలువాతో ఘనంగా సన్మానించి  నల్ల బంగారం వెలుగు సూర్యులు,తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగులతో విరజిల్లింపజేస్తున్న సింగరేణి కార్మికులకు, సేవలు చేస్తున్న, సింగరేణి హాస్పిటల్ యాజమాన్యంకు,సింగరేణి హాస్పిటల్ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపినారు.