15 April, 2026 | 1:48 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

గీతన్న రణభేరి సభను విజయవంతం చేయండి

24-11-2025 07:09 PM

నకిరేకల్ (విజయక్రాంతి): ఈనెల 28న సూర్యాపేట పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే గీతన్నా రణభేరి సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల అంజయ్య కోరారు. సోమవారం మండలంలోని నోముల గ్రామంలో రణభేరి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుడుగుంట్ల బుచ్చి రాములు, మండల సహాయ కార్యదర్శి పోలిశెట్టి వీరయ్య, నోముల గౌడ సంఘం చైర్మన్ గుండ గాని జంగయ్య గౌడ్, సొసైటీ అధ్యక్షులు బాదినీ యాదయ్య గౌడ్, ప్రతినిధులు రాచకొండ పాపుల్, కొప్పుల వెంకటేశ్వర్లు, రాచకొండ హుస్సేన్, ఎరుకలి అంజయ్య, భూపతి నరసింహ, రాచకొండ పెద్దలు, ఎల్లమకంటి శంకర్, రాచకొండ సైదులు, పెద్ద సైదులు పాల్గొన్నారు.