18 July, 2026 | 6:32 PM

Breaking News

'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •  

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

15-09-2025 09:18 PM

కుభీర్: కుభీర్ మండలంలోని పార్డి బి గ్రామంలో వడ్గం బాబు s/o రాములు, వయస్సు: 62, కులం: మున్నురుకాపు. వృత్తి వ్యవసాయం (గోవుల కాపరి). అనునతడు ప్రతిరోజు మధ్యం తాగి వచ్చి అతని భార్యను  డబ్బులు ఇవ్వమని గొడవ పడేవాడు ఆమె డబ్బులు ఇవ్వక పోయేసరికి అతడు మనస్తాపానికి గురి చెంది తేది: 13/09/2095 రోజున అందాజు సమయం ఉదయం 10:30 గం॥లకు బాగా మధ్యం త్రాగివచ్చి ఇంట్లో ఉన్న  గదిలో పురుగుల మందు తాగి పడి ఉన్నాడు. వెంటనే అతడిని భైంసా లోని  GDR ఆసుపత్రికి తీసునీ వెళ్ళి  అక్కడ  నుండి  మెరుగైనా చికిత్స గురించి ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్కు రెఫర్ చేయగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చెయుంచుచు తేదీ: 14/09/2025 రోజునా అందజ సాయంత్రం 05:00 గంటలకు చనీపోయాడు. అతడి భార్య(వడ్గం లక్మి) పిటిషన్ ఇచ్చారు దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.