calender_icon.png 21 July, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేను కలిసిన మైనింగ్ సేఫ్టీ అధికారి

21-07-2025 06:48:02 PM

ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫీసర్ డోకుపర్తి కిషోర్ కుమార్ సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah)ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టిబాబు, మౌలానా, పింగళి నరేష్, నాగన్న, రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.