calender_icon.png 15 October, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కొండా సురేఖ ఓఎస్డీపై వేటు

15-10-2025 01:43:47 AM

-ఉద్యోగం నుంచి తొలగిస్తూ పీసీబీ ఉత్తర్వులు

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య ని యంత్రణ బోర్డులో సుమంత్ ఒ ప్పంద ఉద్యోగిగా ఉన్నాడు. పరిపాలన కారణాలతో ఆయనను తొలగి స్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. ఇది లా ఉంటే అటవీ శాఖలో డిప్యూటేషన్లు, బదిలీలంతా సుమంత్ చెప్పిన ట్లే జరిగేవంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆయను ప్రభుత్వం తొలగించినట్లు తెలుస్తోంది.