18 July, 2026 | 3:06 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   పోలవరంలో తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి   •  

పసల జయతమ్మ-జోసఫ్ లను సన్మానించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

19-09-2025 08:31 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి 69వ ఎస్డిఎఫ్ కబడ్డీ క్రీడోత్సవాలను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కాగా ఈ క్రీడోత్సవాలను పిఆర్టియు మండల అధ్యక్షుడు పసల విజయనంద్ తన సొంత నిధులతో తన తమ్ముడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజయానంద తల్లిదండ్రులైన పసల జయతమ్మ- జోసఫ్ లను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శాలువాతో సన్మానించి మెమెంటో అందజేశారు.