10 April, 2026 | 2:59 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

ఎదిర పీహెచ్సీలో వైద్య పరీక్షలు

19-09-2025 10:23 PM

వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుస్తానారి సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు సంబంధించిన అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం  చిన్నపిల్లల వైద్య నిపుణులు ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేశారు. గ్రామపంచాయతీ  ఆలబాక నుండి ఏదిర గ్రామపంచాయతీ సిబ్బందికి ఈరోజు స్వచ్ఛత హీ సేవ స్వేచ్ఛ ఉత్సవంలో భాగంగా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోరం క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాతా శిశువు సంరక్షణ వైద్యాధికారి భాస్కర్, గ్రామపంచాయతీ సెక్రటరీ శృతి, వారి సిబ్బందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదిర తీసుకొని రావటం జరిగింది.