18 July, 2026 | 6:55 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

19-09-2025 10:03 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏసీసీ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఈ నెల 20న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని మంచిర్యాల టూ టౌన్ ఏఈ లక్ష్మణ్ శుక్రవారం తెలిపారు. సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కార్పొరేషన్ పరిధిలోని జాఫర్ నగర్, హైటెక్ సిటీ 2 న్యూ వెంచర్, జన్మభూమి నగర్, ఇందిరా నగర్, ఇక్బాల్ అహ్మద్ నగర్, మార్కెట్ ఏరియా, హై టెక్ సిటీ, గ్రీన్ సిటీ, శ్రీనివాస గార్డెన్, అండాలమ్మ కాలనీ, మారుతి నగర్, ఒడ్డెర కాలనీ, లక్ష్మి నగర్, గౌతమ్ నగర్, ఇస్లాం పుర, ఎంసిసి ఏరియా, రాళ్ల పేట్, గొల్ల వాడ, సావిత్రి నగర్ తదితర ప్రాంతాలకు విద్యుత్ అంతరాయలు కలుగుతుందన్నారు. వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.