22 April, 2026 | 2:05 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఎమ్మెల్యే అనిల్ పరామర్శ

20-05-2025 12:00 AM

ఆదిలాబాద్, మే 19 (విజయక్రాంతి): సిరికొండ మండలం సిరిచేల్మా గ్రామ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. నేరడిగొండ (జి) గ్రామానికి చెందిన ప్రజలు వివాహనికి వెళ్లి తిరిగి వస్తుండగా బులెరో వాహనం అదుపు తప్పి బోల్తాపడి, సుమారు 20 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం పరామర్శించి. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.