4 July, 2026 | 9:52 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

వ్యక్తిగత సహాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

24-05-2025 01:28 AM

మహబూబాబాద్, మే 23 (విజయ క్రాంతి): మహబూబాబాద్ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు గుగులోతు నరేష్ తల్లి బిక్కి అనారోగ్యంతో మరణించగా శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కేసముద్రం మండలం పీక్లా తండాకు వచ్చి బిక్కి పార్థివ దేహం పై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం వ్యక్తిగత సహాయకుడు నరేష్ ను పరామర్శించి ఓదార్చారు.  ఎమ్మెల్యే వెంట కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.