calender_icon.png 12 July, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడుకుల చెంతకు తల్లి

12-07-2025 12:04:00 AM

వృద్ధురాలిని అప్పగించిన పోలీసులు

మహబూబాబాద్, జూలై 11 (విజయక్రాంతి): మహబుబాబా ద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో వృద్ధురాలు భద్రమ్మను కన్న కొడుకులు రైతు వేది క వద్ద వదిలేసిన విషయంపై గూ డూరు ఎస్సై గిరిధర్‌రెడ్డి స్పందించారు. భద్ర మ్మ కొడుకులను పోలీసులు రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

దీంతో కన్నతల్లిని తీసుకెళ్ల డానికి కొడుకులు ఒప్పుకున్నారు. తల్లికి ఎ లాంటి ఇబ్బంది కలిగించకుండా చక్కగా చూ సుకోవాలని సూచించారు. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారిని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల చొరవతో ఎట్టకేలకు భద్రమ్మ కొడుకుల చెంతకు చేరింది.