17 April, 2026 | 3:28 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ముంబై జోరు

15-10-2025 12:00 AM

హైదరాబాద్, అక్టోబర్ 14: గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ముంబై మీటియర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ ఆరంభం నుంచీ వరుస విజయాలతో అదరగొడుతున్న ఆ జట్టు తాజాగా కొచ్చి బ్లూ స్పైకర్స్‌పై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరు లో 3 సెట్ల తేడాతో కొచ్చిని ఓడించింది.  వెటరన్ బ్లాకర్ కార్తీక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తాజా గెలుపుతో ముంబై సెమీఫైనల్స్‌కు చేరువైంది. బెంగళూరు రెండో ప్లేస్‌లో ఉండగా.. హైదరాబాద్ హాక్స్ ఎనిమిదో ప్లేస్‌లో కొనసాగుతోంది.