26 June, 2026 | 6:46 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

మైరా ఈస్తటిక్ సెంటర్ ప్రారంభం

31-10-2025 12:07 AM

కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ రోడ్‌లో ఏర్పాటు

సందడి చేసిన టాలివుడ్ నటీమణులు హెబ్బాపటేల్, సత్యకృష్ణన్

హైదరాబాద్, అక్టోబర్ 30(విజయక్రాంతి): భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత ఈస్తటిక్ క్లినిక్, మైరా ఈస్తటిక్ సెంటర్ (మ్యాక్)ను కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ రోడ్ లో గల అవలోన్ కోర్ట్‌లో ఆరంభమైంది. ఈ క్లినిక్‌ను మ్యాక్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీవల్లి కొర్రపాటి, ప్రఖ్యాత టాలీవుడ్ నటీమణులు హెబ్బా పటేల్, సత్య కృష్ణన్ లతో కలిసి ప్రారంభించారు. సాంకేతికత, అందం..  లగ్జరీల మేళవింపుగా జరిగిన ప్రారంభ వేడుక కనువిందు చేసింది.

ఈ సందర్భంగా మ్యాక్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీవల్లి కొర్రపాటి మీడియాతో మాట్లాడుతూ, ఈ క్లినిక్ అధునాతనమైన స్కిన్, హెయిర్, లేజర్, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వంటి చికిత్సలను, 100% శాశ్వత ఫలితాలను అంద జేస్తుందన్నారు.

ఈ ప్రత్యేకమైన క్లినిక్ ప్రపం చ స్థాయి నైపుణ్యం, అధునాతన సాంకేతికత, ప్రీమియం ఉత్పత్తులు  సౌందర్య సంరక్షణకు వ్యక్తిగతీకరించిన విధానం మిశ్రమం తో ఏఐఆధారిత, ఎఫ్డ్‌డీఎల ఆమోదిత విధానాలను అందిస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో 10 వేల మందికి పైగా సంతృప్తి చెందిన క్లయింట్లు కలిగి మ్యాక్ తెలంగాణలో కూడా ఇదే ఉత్సాహంతో ఉత్తమ సేవలను అందించనున్నామన్నారు.