17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మైరా ఈస్తటిక్ సెంటర్ ప్రారంభం

31-10-2025 12:07 AM

కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ రోడ్‌లో ఏర్పాటు

సందడి చేసిన టాలివుడ్ నటీమణులు హెబ్బాపటేల్, సత్యకృష్ణన్

హైదరాబాద్, అక్టోబర్ 30(విజయక్రాంతి): భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత ఈస్తటిక్ క్లినిక్, మైరా ఈస్తటిక్ సెంటర్ (మ్యాక్)ను కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ రోడ్ లో గల అవలోన్ కోర్ట్‌లో ఆరంభమైంది. ఈ క్లినిక్‌ను మ్యాక్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీవల్లి కొర్రపాటి, ప్రఖ్యాత టాలీవుడ్ నటీమణులు హెబ్బా పటేల్, సత్య కృష్ణన్ లతో కలిసి ప్రారంభించారు. సాంకేతికత, అందం..  లగ్జరీల మేళవింపుగా జరిగిన ప్రారంభ వేడుక కనువిందు చేసింది.

ఈ సందర్భంగా మ్యాక్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీవల్లి కొర్రపాటి మీడియాతో మాట్లాడుతూ, ఈ క్లినిక్ అధునాతనమైన స్కిన్, హెయిర్, లేజర్, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వంటి చికిత్సలను, 100% శాశ్వత ఫలితాలను అంద జేస్తుందన్నారు.

ఈ ప్రత్యేకమైన క్లినిక్ ప్రపం చ స్థాయి నైపుణ్యం, అధునాతన సాంకేతికత, ప్రీమియం ఉత్పత్తులు  సౌందర్య సంరక్షణకు వ్యక్తిగతీకరించిన విధానం మిశ్రమం తో ఏఐఆధారిత, ఎఫ్డ్‌డీఎల ఆమోదిత విధానాలను అందిస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో 10 వేల మందికి పైగా సంతృప్తి చెందిన క్లయింట్లు కలిగి మ్యాక్ తెలంగాణలో కూడా ఇదే ఉత్సాహంతో ఉత్తమ సేవలను అందించనున్నామన్నారు.