30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు మృతి

17-09-2025 03:24 PM

సిద్దిపేట రూరల్: నారాయణరావు పేట మండలంలో కోదండరావుపల్లి గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న గ్యాదపక రమేష్(35) మంగళవారం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు. రెండు నెలల క్రితం బైక్ ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రమేష్ మృతదేహానికి తహసీల్దార్ జయంత్, ఎంపీఓ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి చంద్రలేఖ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దహన సంస్కారాల కోసం గ్రామ పంచాయతీ తరఫున రూ.10,000 సాయం అందజేశారు. మృతుని భార్యను MPW వర్కర్‌గా నియమిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.