10 May, 2026 | 8:16 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు

17-09-2025 05:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్న కార్మికులు బుధవారం సమ్మెను విరమించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా సమ్మె చేయడంతో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ వారితో చర్చలు జరిపారు. నెలరోజుల వేతనాలను వారి ఖాతాలో జమిచేసి మరో వారం రోజుల్లో మరో నెల వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించినట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాస్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.