13 June, 2026 | 2:02 PM

Breaking News

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •  

పెండింగ్ వేతనాలు చెల్లించాలి

10-10-2025 12:19 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 9(విజయక్రాంతి):  బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ వర్కర్లకు గత 7 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడాన్ని ఖండిస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య  ఆధ్వర్యంలో బిసి సంక్షేమ శాఖ అధికారి శివకుమార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ వేతనాలు సకాలంలో రాకపోవడంతో వర్కర్లు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించి, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేకుంటే ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  The leaders are Komuraiah, Lakshmi, Sarada, Parvathy, Saroja, Jyoti, and Poshakanka. తదితరులు పాల్గొన్నారు.