24-07-2025 12:00:00 AM
ఖమ్మం, జులై 22(విజయ క్రాంతి): నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో భాధ్యతలు నిర్వహిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 1 మరణించిన కానిస్టేబుల్ బి. కృష్ణ కుటుంబ సభ్యు లకు 8,00,000/- భద్రత ఎక్సిగ్రేసియా చెక్కు ను బుధవారం పోలీస్ కమిషనర్ సు నీల్ దత్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడు తూ శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారు లు అందుబాటులో వుంటారనిఅన్నారు.