17 June, 2026 | 11:06 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

కబ్జాల నుంచి చెరువులను కాపాడాలి

27-11-2025 12:00 AM

రాజేంద్రనగర్, నవంబర్ 26 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ సర్కిల్ లోని కబ్జాలకు గురైన చెరువులను కబ్జాల నుంచి కాపాడాలని జాగృతి నాయకులు కప్పటి పాండురంగారెడ్డి, చలసాని విష్ణుమూర్తిలు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని ఊర చెరువు, శిలాన్ చెరువు, నూర్ మహమ్మద్ కుంట, బాబుల్ రెడ్డి నగర్ లోని నర్సాబాయి కుంటలు కొందరు రాజకీయ నాయకులు, కబ్జాదారులు చెరువులను ఆక్రమించారని తెలిపారు.