24 June, 2026 | 2:11 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

మూడు దేశాల పర్యటనకు రాష్ట్రపతి

03-08-2024 05:05 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 2: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 5వ తేదీ నుంచి 10 వరకు న్యూజీలాండ్, ఫిజీ, తిమోర్ లెట్సే దేశాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆ మూడు దేశాల అధినేతలతో ముర్ము సమావేశమై రక్షణ, విద్య, వైద్యం, ప్రజా సంబంధాలు తదితర అంశాలపై చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) జైదీప్ మజుందార్ శుక్రవారం వెల్లడించారు.  ఫిజీ, తిమోర్ లెట్సేలో పర్యటించనున్న తొలి భారత రాష్ట్రపతి ముర్ము కావటం గమనార్హం.