calender_icon.png 21 November, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో హైకోర్టు జడ్జీల పూజలు

17-08-2024 12:00:00 AM

భద్రాచలం, ఆగస్టు 16(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని శుక్రవారం హైకోర్టు జడ్జీలు కే శరత్, ఎం  లక్ష్మణ్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.  స్వామివారి దర్శనం అనంతరం ఆశీర్వచనం, పట్టు వస్త్రాలు, ప్రసాదం అందజేశారు.