15 April, 2026 | 1:39 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

శాతవాహన యూనివర్సిటీలో ఇరవై గంటల నీటి సౌకర్యం

21-11-2025 10:38 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలోని మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి అంతర్గత పైప్ లైన్ల ద్వారా బాలుర, బాలికల వసతి గృహాలకు ఇరవై గంటల నీటి సౌకర్యాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టార్ ఆచార జాతి రవికుమార్, ఓఎస్డి టు విసి డాక్టర్ డి.హరికాంత్, వసతి గృహాల వార్డెన్లు, ఇంజనీర్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.