6 July, 2026 | 2:06 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

మాణిక్యారం మీదుగా బొయితండాకు బస్సు ఏర్పాటు చేయాలని వినతి

26-05-2025 08:14 PM

ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందు మండలం మాణిక్యారం మీదుగా బొయితండా వరకు ఆర్టీసీ బస్సును నడిపించాలని కోరుతూ సోమవారం ఇల్లందు డిపో మేనేజర్ కు ఆయా గ్రామాల మహిళలు వినతి పత్రం అందజేశారు. స్వయం సహక సంఘాల మహిళలు ఇల్లందుకు వచ్చి పోవాలంటే ఇబ్బంది పడుతున్నామని  తెలిపారు. మహిళల విన్నపాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.