17 April, 2026 | 10:39 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

24-06-2025 01:12 PM

స్థానిక సంస్థలు ఎన్నికల అంటే భయపడుతున్న కాంగ్రెస్...

వనపర్తి:  కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు కే.మాణిక్యం, రైతు సమితి అధ్యక్షులు నరసింహ, డేగ మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాములు అన్నారు.  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకులు మంగళవారం దత్తాయిపల్లె, చందాపూర్, సవాయిగూడెం గ్రామాలలో పర్యటించి నాయకులను,ప్రజలను స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు... కోర్టు మొట్టికాయలు వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.