calender_icon.png 10 May, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ వికాస్ స్కీంపై బ్యాంకు అధికారులతో సమీక్ష

08-05-2025 12:00:00 AM

 మునిపల్లి, మే 7 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా బుధవారం మండల కేంద్రమైన మునిపల్లి ఎంపీడీవో కా ర్యాలయంలో మండలంలోని వివిధ బ్యాంక్ మేనేజర్లతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలంలో మొత్తం ఐదు బ్యాంకులకు గాను ఆయా గ్రామాలకు సం బంధించిన లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలు జరగకుండా చూడాలని సూ చించారు. ఈ సమావేశంలో మునిపల్లి, బు దేరా బ్యాంకు మేనేజర్లు వేణుగోపాల్ రెడ్డి, సురేష్, ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ రామలింగం తదితరులుఉన్నారు.