30 June, 2026 | 11:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పాఠశాలలను తనిఖీ చేసిన ఆర్జేడీ

01-12-2025 05:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సోమవారం విద్యాశాఖ ఆర్జేడి సత్యనారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు చేపట్టిన పనులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాల నిర్మాణాలు పాఠశాలలో విద్యాబోధన రైతుల అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఉపాధ్యాయులు ఉన్నారు.