calender_icon.png 1 December, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీచే బంగారు పథకం తీసుకున్న సురేష్ స్వప్న దంపతులు

01-12-2025 06:02:21 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త అల్లెంకి సురేష్ సప్న ఆదర్శ దంపతులు భగవద్గీత ఆన్లైన్ క్లాసులో భాగంగా మైసూర్ లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ హస్తములచే బంగారు పతకం, సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం సురేష్ స్వప్న దంపతులకు సుల్తానాబాద్ ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.