30 June, 2026 | 8:42 PM

Breaking News

పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •  

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

01-12-2025 05:01 PM

గుండాల (విజయక్రాంతి): మండలంలోని మాసాన్ పల్లి గ్రామానికి చెందిన పాలడుగు సాయి ఉప్పల్ శాంతినగర్ లో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక సమస్యతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుటుంబ సభ్యులను పిఎస్ఆర్ చారిటీ చైర్మన్ పంగ సతీష్ రెడ్డి పరామర్శించి, మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబానికి పది వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో యెలిపెద్ది వెంకట్ రెడ్డి,అట్ల రంజిత్ రెడ్డి, చంద్రగిరి యాదగిరి, ఆలకుంట్ల రాజు, పాలడుగు ఎల్లేష్, మెండే గుజ్జుల నరేష్, మహంకాళి రవి, పాలడుగు దేవ, పాలడుగు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.