15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం..

29-10-2025 09:53 AM

ఆటోను త‌ప్పించ‌బోయి గుంత‌లోకి ఆర్టీసీ బ‌స్సు

ప్ర‌యాణికులు, విద్యార్థులు సుర‌క్షితం

మునిప‌ల్లి,(విజయక్రాంతి): సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు రోజు మాదిరిగా స‌దాశివపేట నుంచి మండ‌లంలోని బోడ‌ప‌ల్లి గ్రామానికి వ‌చ్చి ప్రయాణికులు, విద్యార్థులు తీసుకెళ్తున్న‌ది. బుధ‌వారం  స‌దాశివ‌పేట నుంచి బోడప‌ల్లికి వ‌చ్చి ప్ర‌యాణికులు, విద్యార్థులను ఎక్కించుకొని  స‌దాశివ‌పేటకు(Sadashivapet) వెళ్తున్న క్ర‌మంలో ఖ‌మ్మంప‌ల్లి  నుంచి మునిప‌ల్లి కి వెళ్తున్న క్ర‌మంలో  ఎదురుగా వ‌స్తున్న ఆటోను త‌ప్పించ‌బోయి ఒక్క సారిగా ప‌క్కనే గుంత‌లోకి వెళ్లింది. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికులు, విద్యార్థులకు ఎలాంటి ప్ర‌మాదం జ‌రగలేదు. విద్యార్థులు చ‌దువుకునేందుకు ఆయా గ్రామాల‌కు చెందిన విద్యార్థులు మునిప‌ల్లి మోడ‌ల్ స్కూల్ కు వెళ్తున్నందున వారు న‌డుచుకుంటూ వెళ్ల‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యానికి గురి చూసింది. ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న వారంతా క్షేమంగా బ‌య‌ట ప‌డ‌డంతో అంద‌రు ఊపిరి పీల్చుకున్నారు.