17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నిజాయితీని చాటిన ఆర్టీసీ డ్రైవర్

07-05-2025 05:06 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న బస్ డ్రైవర్ మహేష్ బుధవారం నిజాయితీని చాటుకున్నారు. నిర్మల్ డిపోలో విధులు నిర్వహిస్తున్న మహేష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బస్సులో వెళుతుండగా భూమేష్ అనే ప్రయాణికుడు తన బ్యాగును బస్సులోనే మరిచి వెళ్లిపోయాడు. ఆ బ్యాగును గమనించగా 21 వేల నగదు, సెల్ఫోన్ ఉండడంతో అతని చిరునామా ద్వారా సమాచారం అందించి సీఐ ఆధ్వర్యంలో అతనికి అప్పగించారు. నిజాయితీని చాటుకున్న డ్రైవర్ కు ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు.