13 April, 2026 | 4:19 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

విధులు బహిష్కరించిన మున్సిపల్ కార్మికులు

24-10-2025 08:19 AM

బెజ్జుర్,(విజయ క్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు.ఈఎస్ఐ కి వెళ్లి వైద్యం చేయమని చెప్తే మీ డబ్బులు చెల్లించలేదు కావున వైద్యం చేయము అని అన్నారని తెలిపారు. మున్సిపల్ కార్మికుల ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది ఇద్దరి కాల్ తొలగిస్తే తప్ప వాళ్ళు బతికే పరిస్థితి లేదు ఈఎస్ఐ డబ్బులు చెల్లించి ఈఎస్ఐ ద్వారా ట్రీట్మెంట్ చేపించాలని నిరసన తెలియజేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.