15 June, 2026 | 7:07 PM

Breaking News

అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •  

నాడు ఎంపీపీగా.. నేడు సర్పంచ్‌ గా ప్రమాణం.

22-12-2025 08:10 PM

విజయక్రాంతి,పాపన్నపేట: తెరాస ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2019 వరకు నాడు పాపన్నపేట ఎంపీపీగా.. నేడు బాచారం గ్రామ సర్పంచ్‌గా ఆమె ఎన్నికైంది. మండల పరిధిలోని బాచారం గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా సొంగ పవిత్ర దుర్గయ్య డిసెంబర్ 11న గురువారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారాస మద్దతుతో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పావని గణేష్ పై 22 ఓట్ల మెజారిటీ తో  గెలుపొందారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బాచారం గ్రామ అభివృద్ధికీ కృషి చేస్తానన్నారు. గ్రామ ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.