17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాజీవ్‌యువ వికాసం అమలయ్యేనా ?

26-12-2025 12:14 AM

ఎంఎస్‌ఎఫ్ పుర్రా మహేష్

కొల్చారం, డిసెంబర్ 25 :హామీలు అమ లు పరచడంలో సర్కార్ విప్లమైందని ఎంఎస్‌ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్ ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ చెప్పిన హామీలు నెరవేర్చడం లేదన్నారు.

రా జీవ్ యువ వికాసం చేవెళ్ల డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షలు ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని హామీ నీరుగారిపోయిందన్నారు. రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారని, హామీలు అమ లు పరచడం చేతకాకపోతే రాజీనామా చే యాలని డిమాండ్ చేశారు.