26 May, 2026 | 6:35 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం

22-09-2025 08:52 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలను సోమవారం ప్రారంభించారు. తొలి రోజు వేడుకల సందర్భంగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరి రూపంలో అలంకరించారు.