8 April, 2026 | 4:21 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

జనావాసాల్లోకి సర్పాలు అడవిలో విడుదల..

28-11-2025 01:05 AM

కొత్తగూడెం, నవంబర్ 27, (విజయక్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం లోని ప్రాణ ధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్, రెస్క్యూ సభ్యుడు శ్రీకాంత్ (చోటు) కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వచ్చిన పలు సర్పాలను, స్థానికుల సమాచారం మే రకు సురక్షితంగా వాటిని అదుపులోకి తీసుకొని వాటిపై స్థానిక ప్రజలకు,అవగాహన కల్పించిన అనంతరం గురువారం నాలుగు సర్పాలను (వాటిలో మూడు నాగుపాము లు ఉండగా ఒక జెర్రి పోతు పాము) దట్టమైన అటవీ ప్రాంతంలో విడుదల చేశారు.

హానీ జరగకుండా, చూడడమే తమ ఉద్దేశ్యమని,ఇళ్ల లోపలకి చేరకుండా తలుపులు కి టికీల కు జాలి అమర్చుకుంటే సమస్య ఉం డదని, సర్పాలు ప్రకృతిలో భాగమేనని వా తావరణంలో మార్పులు ఆహారం కోసమే, సర్పాలు బయటకు వస్తాయని ప్రత్యేకించి, చలి కాలంలో వెచ్చదనం కోసం ఇళ్ల లోపలికి వస్తాయని, రాత్రులు వెలుతురు ఉండే లా జాగ్రత్త పడాలని స్నేక్ క్యాచర్ సంతోష్ వివరించారు.