17 April, 2026 | 3:45 PM

Breaking News

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •  

రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని అభినందించిన ఎస్పీ

04-05-2025 02:19 PM

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి ఎస్ పి.ఆర్ స్కూల్ విద్యార్థిని అరిచిత ను ఆదివారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) అభినందించారు. కామరెడ్డి కి చెందిన నిమ్మ ఆరిచితా రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు  సాధించడం అభినందనీయమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. అనంతరం పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి ఆర్ పాఠశాల సీఈవో కోమీరెడ్డి మారుతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.