15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ముగిసిన క్రీడా పోటీలు

22-12-2025 09:11 PM

మునిపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో గత 15వ తేదీ నుంచి జరిగిన జిల్లాస్థాయి క్రీడా పోటీలు సోమవారం ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు హాజరై క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ తాజుద్దీన్, హెచ్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఎంఈఓ బీమ్ సింగ్, లింగంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య, కాంప్లెక్స్ తుకారం, తెలంగాణ పిఈటిల అధ్యక్షుడు సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.