9 April, 2026 | 6:22 PM

Breaking News

బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •   రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •  

చైనా మాంజా, లక్కీ లాటరీలు నిర్వహిస్తే కఠిన చర్యలు

10-01-2026 12:11 AM

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, జనవరి 9 (విజయక్రాంతి):  సంక్రాంతి పండగ సందర్భంగా చైనా మాంజా వాడటం గాని, సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా లు, పేకాటలు, ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నీరసమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు కాజల్ సింగ్, సురేందర్ రావు, ఏఎస్పీ అడ్మిన్ మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.