1 April, 2026 | 1:36 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలి

01-12-2025 06:30 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బస్తీలలో చెత్తను కాల్చడం చేయకూడదని తడి, పొడి చెత్తను వేరుచేయాలని, నీటిని పొదుపుగా వాడాలని, చెట్లను నాటి వాటిని సంరక్షించాలని, ప్లాస్టిక్ బదులుగా బట్ట సంచులను వాడాలని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు, ఆచార్యులు సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రముఖ్ ఉడుతల శ్రీలక్ష్మి, సైదం శ్రీ రాం, సత్యనారాయణ, శ్రీకాంత్, బిళ్ళ అనూష, ఆత్రం కిరణ్, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.