9 April, 2026 | 10:26 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఏడుపాయలలో టీజీవో సమావేశం

11-10-2025 12:00 AM

కేంద్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా శేషుప్రసాద్

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసి యేషన్ కేంద్ర కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయలలో శుక్రవారం రాష్ట్ర అధ్య క్షుడు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరి గింది. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా తెలం గాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మాజీ జిల్లా కోశాధికారి కొండపల్లి శేషు ప్రసాద్‌ను టీజీవో కేంద్ర సంఘ కార్యవర్గంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎంపిక చేశారు.

శేషుప్రసాద్‌కు టీజీవో ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొం గర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యవర్గ సమావేశానికి ఖమ్మం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు మల్లెల రవీంద్రప్రసాద్, జిల్లా కోశాధికారి సూరంపల్లి రాంబాబు హాజరైనారు.