11-08-2024 12:05:00 AM
హైదరాబాద్ ట్యాంక్బండ్పై గల విగ్రహాలలో ‘సీతారామ లక్ష్మణ సహిత త్యాగయ్యతో కూడిన విగ్రహాలు’ ఎంతో ప్రత్యేకం. అయితే, ఈ విగ్రహాలలోని లక్ష్మణుని విగ్రహం విల్లు చాలా కాలం గా సగానికి విరిగి ఉంది. దీనిని ఎవరూ గమనించడం లేదు. ట్యాం క్బండ్ మీది విగ్రహాల రక్షణ, వాటి బాగోగులు చూసుకునే బాధ్య త ఎవరిది? ఇలా, లక్ష్మణుని విల్లు విరిగి ఉండటం మంచిది కాదు. కనుక, వెంటనే విగ్రహాన్ని బాగు చేయాల్సిందిగా విజ్ఞప్తి.
కె.వెంకట రమణమూర్తి, సికిందరాబాద్