17 June, 2026 | 8:42 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

కొట్టుకుపోయిన చెక్‌డ్యాం..!

18-12-2025 12:00 AM

మంథని డిసెంబర్ 17 (విజయక్రాంతి) పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ శివారులో ఉన్న మానేరులోని చెక్ డ్యాం కొట్టు పోయింది. స్థానికుల కథను ప్రకారం అడవి సోమన్ పల్లి మానేరులో గత ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. ఈ చెక్ డ్యాంతో రైతులకు రెండు పంటలకు నీరు నిల్వ ఉండడానికి నిర్మించారు. బుధవారం ఉద యం చెక్ డ్యాం నీటిలో  కొట్టుకు పోయి, నీరు కిందికి పోతుండడంతో స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు.

  కోట్ల రూపాయల తో నిర్మించిన చెక్ డ్యాం ఇలా వరదకు కొట్టుకపోవడంతో అనిధులు నీళ్ల పాలు అయ్యాయని  స్థానికుల తెలిపారు. అసలు ఈ చెక్ డా ం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందా లేక ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తు లు ధ్వంసం చేశారా అని రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని చెక్ డ్యాం ఎలా కొట్టుకు పోయిందని విచారణ చేపట్టుతున్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా తర్వాత చెప్పుదామని దాటవేశారు.