16 April, 2026 | 11:25 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సర్పంచ్‌ను సన్మానించిన చెరకు శ్రీనివాస్‌రెడ్డి

18-12-2025 12:00 AM

చేగుంట డిసెంబర్ 17 : చేగుంట మండలం చందాయిపెట్ గ్రామ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ, సాయిబాబా, ఉపసర్పంచ్ పబ్బ నగేష్ గుప్తా ఆధ్వర్యంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా వారిని శ్రీనివాస్ రెడ్డి వారిని శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందేటట్లు చూడాలని అన్నారు.

రాబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని  అన్నారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు తాడేపు వెంగల్ రావు,సర్పంచ్, తాలూకా మహేశ్వరీ, సాయిబాబా, ఉప సర్పంచ్ పబ్బ నాగేష్ గుప్తా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్,వార్డ్ మెంబర్ మారబోయిన మంగ,రామగౌడ్, దప్పు ఉమారాణి,కుమార్,కాంగ్రెస్ సినియర్ నాయకులు మారబోయిన స్వామి గౌడ్, బాసా రాజు, అవుబోతు నాగరాజు, మైనారిటీ నాయకులు అక్బర్, తదితరులు పాల్గొన్నారు.