12 March, 2026 | 9:59 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ప్రజల సహకారంతో తండా అభివృద్ధి

26-01-2026 12:27 AM

కంగ్టి, జనవరి 25:తాండ ప్రజల సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని తాండ సర్పంచ్ ప్రకాష్ అన్నారు. కంగ్టి మండలంలోని ముకుంద నాయక్ తండాలో ఆది వారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. విద్యు త్ స్తంభాలకు బల్బులు వేయించారు .

ట్రాక్ట ర్ తో పిచ్చి మొక్కలను తొలిగించారు. మురి కి కాలువలు శుభ్రం చేయించారు. ప్రతి ఒక్క రు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉం చుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలు భాగస్వాములు అయితేనే అభివృద్ధి సాధ్యమైతుందని, అందరి సహకారం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలొ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.